లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్

ఉప్పల్ నియోజక వర్గం మీర్పేట్ డివిజన్ మౌలాలీ హౌసింగ్బోర్డు కాలనీ లో విద్యార్ధులనుద్దేశించి లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మాట్లాడిన మాటలు:
· దేశంలో యువత సంఖ్య పెరుగుతుండడం వల్ల సంప్రదాయ పార్టీలు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో యువత ప్రాధాన్యతను గుర్తిస్తున్నాయి.
· కొత్త రాజకీయం తేగల గొప్ప అవకాశం 2009లో యువత ముందు ఉంది.
· యువత నూరుశాతం ఓటువేసి కొత్త రాజకీయం తేవాలి.
· అభివృద్ధికి కీలకమైన మంచి రాజకీయాన్ని ఎన్నుకునే దిశగా ఓటుహక్కును వినియోగించడమే అసలైన దేశభక్తి.



dada
Feb 05, 2009 @ 11:18:25
iam.dada.my.god is.y.s.rajasekarreddy.all.soo.dogs.
subbu
Feb 06, 2009 @ 22:10:00
eithe meeru j.p ki votu veyyandi.
Suresh Kumar
Feb 07, 2009 @ 14:44:27
లోకే సత్తా తప్ప మరేయితర పార్టీ కూడా ప్రజలకు న్యాయం చెయ్యలేదని నా నమ్మకం. మీరు ఈమంటారు? యువత హీరోలకు ఫ్యాన్ అని కాకుండా ఆలోచిస్తే ఆరోగ్యకరమయిన రాజకీయాలు ఇకనుందయినా మొదలవుతాయి. అదేంటో గాని మన తెలుగు వాడిని మనమే నమ్మము. కర్ణాటకలో కూడా లోకేసతా వెళ్ళగలిగితే ఆంధ్ర మాత్రం పార్టీగా కూడా పరిగానించాటక పోవటం భాదకరం. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే దేశంలో మిగత నాయకులకంటే మన ఆంధ్ర చాల మెరుగుగానే వుందని చెప్పాలి.
rameshmaredu
Feb 17, 2009 @ 11:47:41
I request to the people of andhra pradesh.
If you truly love your nation, then keep your caste, religion, and your heroes aside and think without any partiality who can serve the state better.
I am sure you will find only answer, that is Loksatta.