24న సాయంత్రం రంగస్థలం టీజర్‌

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ తర్వాత  ప్రేక్షకుల్లో ఇంచుమించు  అంతే నమ్మకం కలిగిన కాంబినేషన్ చరణ్-సుకుమార్. ఇంతకు ముందు ఈ కాంబినేషన్లో సినిమా రాకపొయినా, సుకుమార్ ఎదో కొత్తగా చూపిస్తాడనే ఆశ, రామ్‌చరణ్ ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు ఆశీంచే పెరఫార్మన్స్ ఇస్తాడని నమ్మకం.

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం,  ఈ నెల 24న సాయంత్రం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా చెర్రీ కొత్త పోస్టర్‌ను ట్వీటర్‌లో వదిలారు.  సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  మార్చి 30న రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.