హోప్స్ ఎక్కువ పెట్టేసుకున్నట్టు వున్నారు

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుక ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్‌లో జరుగుతుంది.

ఏ సినిమా అయినా, అభిమానుల్లో అంచనాలు వుంటాయి. రంగస్థలం విషయంలో మాత్రం మెగా అభిమానులు కొద్దిగా భయం భయంగా వున్నారు. కారణం అజ్ఞాతవాసి. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు.

మెగా ఫ్యామిలీ మాత్రం ‘రంగస్థలం’ సినిమా మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.